నిరుద్యోగులకు న్యాయం జరగాలె: ముషీరాబాద్ ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ.
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బిఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ముషీరాబాద్ ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వారికి న్యాయం జరగాలని ఉద్దేశంతోనే ఇండిపెండెంట్గా బరిలోకి దిగానని...