తిష్టవేసుకుని కదలని తిరుపతి రెవెన్యూ ఉద్యోగులు
అధికార పార్టీ అండదండలు చూసుకుని కొందరు రెవెన్యూ ఉద్యోగులు తిరుపతి పరిసర ప్రాంతాలలోనే బదిలీలు చేయించుకుంటు కాలక్షేపం చేస్తున్నారని అందువల్ల రెవెన్యూలో అవినీతి పెరిగిపోతున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి...