26.2 C
Hyderabad
May 19, 2024 18: 54 PM

Tag : Palanadu dist

Slider గుంటూరు

రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతుల నిరసన

Satyam NEWS
చీరాల ఓడరేవు నుండి నకరికల్లు వరకు రహదారి విస్తరణ పనులు లో భాగంగా నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని కేసానిపల్లి నుండి జొన్నలగడ్డ, గుంట గార్లపాడు, ఇస్సపాలెం, రావిపాడు గ్రామాల రైతుల పొలాల గుండా ప్రభుత్వం...
Slider గుంటూరు

నరసరావుపేట నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

Satyam NEWS
పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. ఈ బస్సు 4వ తేదీన రాత్రి 10 గంటల కు నరసరావుపేటలో...
Slider గుంటూరు

ప్రతిభగల మహిళలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట ఏపీఎస్ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరి లో పని చేస్తున్న మహిళలను సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ...
Slider గుంటూరు

అక్రమాలు చేసిన వారే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

Satyam NEWS
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక వైఎస్సార్సీపీ నాయకుల పై సత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు...
Slider గుంటూరు

ఎన్టీఆర్, డాక్టర్ కోడెల శివ ప్రసాద్ రావుల విగ్రహావిష్కరణ

Satyam NEWS
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెద్ద మక్కెన గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుల విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ...
Slider గుంటూరు

జనసేన సభ్యత్వం ఉంటే రూ.5లక్షల భీమా ఉన్నట్లే

Satyam NEWS
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనసేన సభ్యత్వం నమోదు చురుకుగా సాగుతోంది. బొర్రా అప్పారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదు అవుతున్నాయి. జనసేన సభ్యత్వ నమోదు చేసుకొని ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ...
Slider గుంటూరు

ప్రజలిచ్చిన ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించాలి

Satyam NEWS
వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించవలసినదిగా సంబంధిత పోలీస్ అధికారులను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో...
Slider గుంటూరు

కొత్తగా అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్

Satyam NEWS
పల్నాడు జిల్లా గురజాల, మాచర్ల ల్లో కొత్తగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని...
Slider గుంటూరు

పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Satyam NEWS
పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా సంస్థ ఆవరణలో  సీనియర్ సిటిజన్ ఈవూరి వెంకటరెడ్డి (రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువులు కళాకారులు...
Slider గుంటూరు

రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదలకుండా దోపిడీ చేస్తున్నారు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు, “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని 13వ రోజు పల్నాడు...