37.2 C
Hyderabad
April 26, 2024 20: 37 PM
Slider గుంటూరు

ప్రతిభగల మహిళలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

#nrt

పల్నాడు జిల్లా నరసరావుపేట ఏపీఎస్ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరి లో పని చేస్తున్న మహిళలను సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా రవాణా అధికారి  ఎన్ వి శ్రీనివాసరావు విచ్చేసి వారిని సన్మానించి వారి ప్రతిభను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట డిపో మేనేజర్ బి వీరస్వామి, పిడుగురాళ్ళ డిపో మేనేజర్ ముక్తేశ్వర రావు మాట్లాడుతూ వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను ఆదర్శంగా తీసుకొని మరింత అభివృద్ధి పథంలో ఆర్టీసీని సంస్థను నడపాలని తెలియచేశారు. ఇదే కార్యక్రమంలో జిల్లా ఎకౌంట్ డిపార్ట్మెంట్ అధికారిణి ప్రమీలా రాణి పాల్గొన్నారు.

Related posts

హాస్టల్ విద్యార్ధులకు కంటి వైరస్ కలకలం

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీలో చేరిన బీహార్ కు చెందిన ముస్లిం కార్మికులు

Bhavani

స‌ర్జిక‌ల్ స్ట్రైక్ పై టీఆర్ఎస్‌, ఎంఐఎంకు భ‌య‌మెందుకు?

Sub Editor

Leave a Comment