37.2 C
Hyderabad
May 6, 2024 13: 39 PM
Slider గుంటూరు

నరసరావుపేట నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

#RTC Special Buses

పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. ఈ బస్సు 4వ తేదీన రాత్రి 10 గంటల కు నరసరావుపేటలో బయలుదేరి శ్రీకాళహస్తి కాణిపాకం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకుంటూ అరుణాచలం వెళుతుంది. అక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకుని 6వ తేదీ సాయంత్రం బయలుదేరి నరసరావుపేట కు 7వ తేదీ ఉదయం నాలుగు గంటలకు చేరుతుంది.

నరసరావుపేట పట్టణం పరిసర గ్రామాల లోని భక్తులు, యాత్రాభిలాషులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నరసరావుపేట డిపో మేనేజర్ కోరారు. టిక్కెట్టు వెల ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ బస్సునకు 2550/- గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 7382896041, 7382896038, 9959225428 సెల్ నంబర్లుపై సంప్రదించవచ్చునని డిపో మేనేజర్ తెలిపారు.

Related posts

సీఎం జగన్ రాజీనామా చేయాలి

Satyam NEWS

రిటర్న్ గిఫ్ట్: రాజధాని మార్పు వ్యూహకర్త ఎవరు?

Satyam NEWS

విద్యార్ధుల ఆత్మహత్యలపై సుప్రీంలో తాజాగా పిటిషన్

Satyam NEWS

Leave a Comment