23.2 C
Hyderabad
May 7, 2024 19: 27 PM

Tag : Palanadu dist

Slider గుంటూరు

నరసరావుపేటలో కొత్తగా రెడ్ క్రాస్ వారి బ్లడ్ బ్యాంక్

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట లో నూతనంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ పనులను జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ నేడు సమీక్షించారు. పల్నాడు...
Slider గుంటూరు

వచ్చే ఎన్నికల్లో పల్నాడు పౌరుషాన్ని జగన్ రెడ్డికి చూపిద్దాం

Satyam NEWS
ఈ నెల 25,26,27 తేదీల్లో చంద్రబాబు నాయుడు పల్నాడు పర్యటన మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ జాతీయ అధ్య క్షుడు నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,నరసరావుపేట...
Slider గుంటూరు

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీకి పరాజయం

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట బార్ అసోసియేషన్ ఎన్నికలలో వైసీపీ మద్దతు దారులకు షాక్ తగిలింది. వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది గాలి జయప్రకాష్ ఈ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మెదరమెట్ల...
Slider ప్రత్యేకం

‘ప్రయివేటు’ వ్యవహారం బయటపడటంతో మైనర్ బాలిక ఆత్మహత్య

Satyam NEWS
చిన్న వయసులోనే ప్రేమలో పడి ఆ విషయం బయట పడటంతో ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో సంతగుడిపాడులో జరిగింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి...
Slider గుంటూరు

అంబటికి చెక్: సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడిపై అనునిత్యం అసభ్య పదజాలంతో వ్యాఖ్యానాలు చేసే మంత్రి అంబటి రాంబాబుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అంబటి...
Slider గుంటూరు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై ఏఐటియుసి నిరసన

Satyam NEWS
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఏ ఐ టి యు సి రాష్ట్ర సమితి పిలుపు మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ...
Slider గుంటూరు

పల్నాడులో ఫోన్‌ సిగ్నల్స్‌ ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS
పల్నాడులో చివరి ప్రాంతంలో కూడా ఫోన్‌ సిగ్నల్‌ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నరసరావుపేట ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయలు అధికారులకు సూచించారు. శనివారం గుంటూరులోని, చంద్రమౌళి నగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం నందు జరిగిన గుంటూరు జిల్లా...
Slider గుంటూరు

పల్నాడు ప్రాంత రైల్వే సమస్యల పరిష్కరించాలి

Satyam NEWS
పల్నాడు ప్రాంతంలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కోరారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ లావు...
Slider గుంటూరు

రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతుల నిరసన

Satyam NEWS
చీరాల ఓడరేవు నుండి నకరికల్లు వరకు రహదారి విస్తరణ పనులు లో భాగంగా నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని కేసానిపల్లి నుండి జొన్నలగడ్డ, గుంట గార్లపాడు, ఇస్సపాలెం, రావిపాడు గ్రామాల రైతుల పొలాల గుండా ప్రభుత్వం...
Slider గుంటూరు

నరసరావుపేట నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

Satyam NEWS
పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. ఈ బస్సు 4వ తేదీన రాత్రి 10 గంటల కు నరసరావుపేటలో...