39.2 C
Hyderabad
May 4, 2024 20: 00 PM
Slider గుంటూరు

ప్రజలిచ్చిన ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించాలి

#palanadupolice

వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించవలసినదిగా సంబంధిత పోలీస్ అధికారులను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఆయన నేడు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందుమాధవ్, దిశా డిఎస్పీ U. రవిచంద్ర, గురజాల డిఎస్పీ జయరాం ప్రసాద్, నరసరావుపేట డిఎస్పీ విజయభాస్కరరావు, సీఐ సుభాషిణి, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం..

Satyam NEWS

ప్రగతి భవన్ ను ముట్టడించిన ఓయూ జేఏసీ

Satyam NEWS

మల్లంపల్లిని మండలం చేసి జగదీష్ పేరు పెడతాం

Satyam NEWS

Leave a Comment