30.2 C
Hyderabad
May 17, 2024 18: 08 PM

Tag : Police

Slider తెలంగాణ

ఆ స్టిక్కర్స్ ఉన్నాయా..జాగ్రత్త

Sub Editor 2
రాష్ట్రం లో వాహనాలపై ప్రెస్, పోలీస్, ఎమ్మెల్యే స్టిక్కర్స్ తగిలించుకొని తిరుగుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఆ స్టిక్కర్ల అంటించుకున్న వాహనదారులు పర్సనల్ ఐడీ కార్డులు లేదంటే ప్రొఫెషనల్ ఐడీ కార్డులు చూపిస్తేనే...
Slider ఖమ్మం

పెండింగ్‌ చలాన్ రాయితీలను వినియోగించుకోవాలి

Sub Editor 2
పెండింగ్‌ చలాన్లకు సంబంధించి జరిమానా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని  ప్రజలు వినియోగించుకోవాలని ఖమ్మం  పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నెల చివరి  వరకు ఆన్‌లైన్ లో పెండింగ్...
Slider ముఖ్యంశాలు

ట్రాఫిక్ చలాన రాయితీ రాష్ట్రం అంతా అమలు

Sub Editor 2
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల పై ఇచ్చే రాయితీ ని ఇక రాష్ట్రమంతా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది . మొదటిరోజైన మార్చి 1 వ తేదీన  హైదరాబాద్ లో   దాదాపు...
Slider జాతీయం

1000 మంది జంటల వికృత రాసలీలలు

Sub Editor
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటలు పరస్పరం భార్యలను మార్చుకుంటూ సెక్స్ కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంలో కేరళలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోన్న ఈ భార్యల స్వాపింగ్...
Slider జాతీయం

అసోం పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణ: ఉద్రిక్తత

Sub Editor
అసోం అట్టుడికింది. నిరసనకారులు.. పోలీసుల మధ్య భీకర యుద్ధం నడిచింది. ధోల్‌పూర్‌లో జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ధోల్‌పూర్‌లో అక్రమంగా నిర్మించుకున్నారంటూ పలు ఇళ్లను ఖాళీ చేయిస్తోంది ప్రభుత్వం. 2 గ్రామాల్లోని...
Slider ప్రపంచం

నైజీరియా లో ఘోరం: 200 మంది చిన్నారుల‌ కిడ్నాప్

Satyam NEWS
నైజీరియాలో జరిగిన దారుణమైన సంఘటన అక్కడి తల్లి దండ్రుల్లో భయం కల్గిస్తుంది. ఆ దేశం లోని ఒక పాఠ‌శాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులను ఉగ్ర‌వాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉత్తర నైగర్...
Slider విజయనగరం

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములుకు పోలీసుల నివాళి

Sub Editor
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పుర‌స్క‌రించుకొని విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ఆయ‌న ఆత్మ‌కు శాంతిక‌ల‌గాల‌ని మౌనం పాటించారు. ఈ...
Slider హైదరాబాద్

ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌పోలీసులు, ఈసీ

Sub Editor
జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్య యుతంగా నిర్వ‌హించాల‌నే తాము కోరుకుంటున్నామ‌ని కానీ పోలీసులు, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అధికారులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బీజేపీ రాష్ర్ట అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆరోపించారు. మైలార్‌దేవ్‌ప‌ల్లిలో రూ. 40 ల‌క్ష‌ల‌ను త‌మ...
Slider హైదరాబాద్

జీహెచ్ఎంసీ స‌మ‌రానికి సై

Sub Editor
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వానికి తెర‌ప‌డింది. హోరెత్తిన మైకులు,నోళ్ళూ మూగ‌బోయాయి. అంతా గ‌ప్‌చిప్ అయింది. ప‌ది రోజులుగా రోడ్‌షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌తో హోరెత్తించిన ఆయా పార్టీలు ఇక ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టే కార్య‌క్ర‌మాల‌కు దిగేందుకు...
Slider జాతీయం

అర్నబ్ గోస్వామి అరెస్టుకు లింకు లేదు

Sub Editor
రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్టు విషయంలో మహారాష్ట్ర పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆత్మహత్య చేసుకున్న అన్వయ్ నాయక్‌ కు అర్నబ్ గోస్వామికి మధ్య నేరుగా లింక్ ఉన్నట్లు ప్రాథ‌మిక...