పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం లోని గట్టయ్య సెంటర్...
అసోం అట్టుడికింది. నిరసనకారులు.. పోలీసుల మధ్య భీకర యుద్ధం నడిచింది. ధోల్పూర్లో జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ధోల్పూర్లో అక్రమంగా నిర్మించుకున్నారంటూ పలు ఇళ్లను ఖాళీ చేయిస్తోంది ప్రభుత్వం. 2 గ్రామాల్లోని...
కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధి లోని కుమ్మరపల్లి గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేయటం వాటికి...
నిర్భయ నిందితులకు ఉరి శిక్ష అమలు చేయాలని ఈ ఫొటోలోని వారంతా ఉరి వేసుకున్నట్లు నిరసన తెలుపుతున్నారనుకుంటున్నారా? మీరు తప్పులో కాలేసినట్లే. వీరు అందుకు కాదు ఇలా ఉరి వేసుకున్నట్లు నటిస్తున్నది. వీరంతా విద్యార్ధులు....