ప్రభాస్ సినిమాకు జగన్ ప్రభుత్వం వెసులుబాటు
ప్రభాస్ – పూజా హెగ్దే నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా ఎపి ప్రభుత్వం చిత్ర నిర్మాణ సంస్థకు...