ప్రభుత్వ భవనాలు పాడు చేస్తే కఠిన చర్యలు
‘ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ భవనాలు పాడుచేస్తే ఊరుకోబోమని కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే సిటీలో గోడలపై రాతలు, పోస్టర్లు అతికించడం చేయవద్దని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ లోకేశ్కుమార్ స్పష్టంచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం...