Slider ముఖ్యంశాలుకరోనాతో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ వి ప్రసాద్ దంపతుల మృతిSatyam NEWSJune 1, 2021June 1, 2021 by Satyam NEWSJune 1, 2021June 1, 20210647ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ వి ప్రసాద్ కన్నుమూశారు. మరింత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆయన సతీమణి కూడా నేడు మరణించారు. కరోనా బారిన పడిన...