5వేల మంది అమ్మాయిల విక్రయం.. ఈడీ, ఎన్ఐఏ దర్యాప్తు
మనీలాండరింగ్ సంబంధించి ఒక కేసులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పన్నాలాల్ మహతో 5,000 మందికి పైగా బాలబాలికలను స్మగ్లింగ్ చేసినట్లు...