శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సేవలో సోమేష్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్ నేడు సతీ సమేతంగా శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి వచ్చారు. వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకస్వాములు వేద...