భవన నిర్మాణ కార్మికులకు పరిహారం ఇవ్వాలి
భవన నిర్మాణ సంక్షేమ బోర్డ్ నుండి 334 కోట్ల రూపాయలు అక్రమంగా మళ్ళించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు...