రూ.60 లక్షలతో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
బిచ్కుంద మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు భీంరావు బస్వంత్రావు పాటిల్ మాట్లాడుతూ ఎం పి...