భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2019లో కేంద్రంపై రుణభారం 48.7 శాతం తగ్గిందని, 284 బిలియన్ డాలర్ల...
ఇది సామాన్యుల బడ్జెట్ అని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయం, సాగునీరు గ్రామీణాభివృద్ధి కి తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యతనిస్తున్నదని ఆమె తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...