ట్రాజెడీ: పిల్లలను అనాధలుగా చేసిన ఈదురుగాలులు
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ లో ఈదురు గాలుల బీభత్సానికి దంపతులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని మిడ్జిల్ మండలం మున్ననూరులో నిర్మాణంలో ఉన్న టోల్గేట్ రేకులు ఎగిరిపడి దంపతులపై పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు....