బ్రహ్మోత్సవాలకు సి ఎం జగన్ కు ఆహ్వానం
ఈ నెల 30 నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో ఏవీ ధర్మారెడ్డిలు...