టీడీపీ కార్యకర్త పై వైసీపీ రౌడీ మూకలు దారికాచి దాడి
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం, రాచపల్లి గ్రామానికి చెందిన జి. మల్లికార్జున నాయుడు ను అదే గ్రామానికి చెందిన వైసీపీ రౌడీ మూకలు దాడిచేసి విచక్షణ రహితం గాయపరిచారు. దారిద్ర్యరేఖకు దిగువున...