బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించిందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది....