25.7 C
Hyderabad
May 20, 2024 05: 59 AM

Tag : YSR Congress Party

Slider గుంటూరు

బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS
వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించిందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది....
Slider విశాఖపట్నం

విశాఖలో గీతం యూనివర్సిటీ కొంత భాగం కూల్చివేత

Satyam NEWS
విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం లో కొన్ని కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. గీతం విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీ గోడను కూల్చివేశారు. జె సి బి,ఇతర యంత్రాలు తో అర్ధరాత్రి నుంచి పలు కట్టడాలను...
Slider సినిమా

న్యాయస్థానాలపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా హైకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూకుంభకోణంలో ఓ లాయర్‌పై కేసు వేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం దారుణమన్నారు. అలాగే అమరావతి కుంభకోణంపై ఏసీబీ కేసు...
Slider విశాఖపట్నం

వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు కుట్రలకు కేంద్రాలయం

Satyam NEWS
తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పై తప్పుడు కేసులు బనాయించి ప్రజల సొమ్మును దుబారా చేయడం తప్ప  ఈ  15 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం  సాధించిందేంటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర...
Slider ముఖ్యంశాలు

అమరావతి ల్యాండ్ స్కాం లో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు

Satyam NEWS
ఎవరి ప్రయోజనాలు పరిరక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి భూముల స్కాంపై అసలు దర్యాప్తే వద్దంటారా అని ఆయన ప్రశ్నించారు. తీర్పు...
Slider కడప

వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ ఛైర్మన్

Satyam NEWS
కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం లోని  కోట్లాది రూపాయలు విలువ చేసే అటవీ భూములను వంద ఎకరాలను  వైసీపీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి, వైసీపీ మండల నాయకులు కబ్జా చేశారని టీడీపీ మైదుకూరు నియోజకవర్గ ఇంచార్జ్,...
Slider ముఖ్యంశాలు

భూ దందాలు చేస్తున్న వైసీపీ కీలక నాయకుడిపై వేటు

Satyam NEWS
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు విశాఖపట్నానికి చెందిన కొయ్యా ప్రసాద్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో అన్నీ తానై ఇప్పటి వరకూ వ్యవహరించిన...
Slider విశాఖపట్నం

మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకడం ఆగలేదు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి కరోనా ఉందని అతనే స్వయాన...
Slider జాతీయం

రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో భేటీ అయిన రఘురాముడు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు...
Slider గుంటూరు

ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంది మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విషయమై రోశయ్య స్పందించారు. గురువారం నాడు...