అమరావతి భూముల కుంభకోణం విచారణపై స్టే కొనసాగింపు
అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె కె మహేశ్వరి మాజీ అడ్వకేట్...