దేశంలో లాక్ డౌన్ కారణంగా పేద బడుగు బలహీన వర్గాలు సంక్షోభంలోకి వెళ్లకుండా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకాలు ప్రవేశపెడితే వాటిని వైసీపీ నేతలు తమ ఉపాధి హామీ పథకంలా మార్చుకుంటున్నారని రాష్ట్ర...
కడప జిల్లా రాజంపేట మండలం మన్నూరు అరుంధతి వాడ లో ఆదివారం నాడు పేదలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యన్.ఆర్.ఐ నాయకుడు రత్నాకర్...
గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదే పదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు....
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి, విభజన చట్టం అమలు కాకపోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అసమర్థతే కారణమని ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం గత ఐదేళ్లలో...
గతంలో ఇందిరాగాంధీ కుటుంబం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలకు గాంధీ పేరే పెట్టేవారు. అలా చాలా కాలం కొనసాగింది. ఇప్పుడు నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం పథకాలను తిరగరాస్తూ గాంధీపేర్లను ఒక పథకం...
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఫిరాయిద్దామనుకున్న ఎంఎల్ఏ వంశికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. తెలుగుదేశం పార్టీ పునాదులు బలంగా...