కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏలూరు రానున్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మంగళ వారం జరిగే భారీ బహిరంగ సభ లో ఆయన పాల్గొననున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని స్టేడియం...
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న 155 దేశాలు, ఏడు ఖండాల్లోని నదులు, సముద్రాల నీటితో రాంలాలాకు అభిషేకం చేయనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాంలాలా జలాభిషేకం చేస్తారని...
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. నేటి నుంచి జమ్మూకశ్మీర్, లడఖ్లలో రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. శ్రీనగర్లోని బుద్గామ్లో భారత సైన్యం నిర్వహించిన శౌర్య దివస్ కార్యక్రమానికి రక్షణ...
భారత భూభాగంలోకి చైనా ప్రవేశించడానికి అనుమతించేది లేదని, దేశ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ పార్టీలు రాజకీయం చేయవద్దని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం అన్నారు. ఎవరు ఏం మాట్లాడినా భారత్ తన...
సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో తనకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాదు ఆయన సాక్ష్యాత్తూ దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్...
భారత్ ను తమ అతిపెద్ద రక్షణ భాగస్వామిగా ప్రకటించిన అమెరికా తదుపరి చర్యలకు ఉపక్రమించింది. రక్షణ రంగానికి సంబంధించి మరిన్న నూతన ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికా సిద్ధపడుతున్నది. ఇందులో భాగంగా అమెరికా రక్షణ శాఖ...
అమెరికా నూతన రక్షణ శాఖ కార్యదర్శి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో టెలిఫోన్ లో మాట్లాడారు. వివిధ అంశాలపై భారత్ అమెరికాలు కలిసి చేయాల్సిన కార్యక్రమాలపై వారు మాట్లాడుకున్నారు....
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు...
ఉత్తర సరిహద్దుల్లో ఉన్న అత్యవసర పరిస్థితి దృష్ట్యా అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసేందుకు, ఉన్న వాటిని మరమ్మత్తులు చేసుకునేందుకు సాయుధ దళాలకు అధికారం ఇస్తూ బుధవారంనాడు న్యూఢిల్లీలో జరిగిన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ నిర్ణయం...
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న...