ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రాహ్మణులకు తీరని అన్యాయం చేస్తున్నారని బ్రాహ్మణ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ ఉద్రిక్తతలకు దారితీసింది. గొల్లపూడి దేవాదాయ ధర్మాదాయ శాఖా కాంపాండ్ లో గల బ్రాహ్మణ...
నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబాన్ని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారితో బాటు పలువురు మానవతా మూర్తులు ఆదుకున్నారు. ఆధ్యాత్మిక, సనాతన ధర్మపరమైన అంశాలతో పాటు బ్రాహ్మణుల స్థితిగతులను...
వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించిందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది....