32.2 C
Hyderabad
May 8, 2024 21: 54 PM

Tag : YSR Congress Party

Slider సంపాదకీయం

రాజుగారి దెబ్బకు రాజకీయ వ్యూహం మరిచిన పెద్దలు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు, సీనియర్ నాయకుడు కె.రఘురామకృష్ణంరాజు విషయంలో పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ అపరిపక్వతను సూచిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు ను పార్టీ నుంచి పార్లమెంటు సభ్యత్వం నుంచి తప్పిద్దామని...
Slider ముఖ్యంశాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాష్టీకంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనపై ఏకపక్షంగా జరుగుతున్న దాడి విషయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఉద్యుక్తులయ్యారు. నేడు ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి...
Slider ఆంధ్రప్రదేశ్

పిటిషన్: వైసీపీ ప్రజాప్రతినిధులపై ఏపి హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సీబీఐతో విచారణ జరిపించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖిలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని...
Slider కడప

మనోభావాలు వైసీపీకేనా వేరే పార్టీలకు ఉండవా?

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు మంగళవారం రాష్ట్ర డీజీపీ కి లేఖరాశారు. ఈ లేఖలో వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా...
Slider సంపాదకీయం

తెలుగుదేశం పార్టీని బతికిస్తున్న వైసీపీ మంత్రులు

Satyam NEWS
చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కరోనా వైరస్ ను తీసుకువచ్చారని ఒక మంత్రి చెబుతాడు. మద్యం షాపుల వద్దకు చంద్రబాబునాయుడు డబ్బులిచ్చి కార్యకర్తల్ని పంపి అక్కడ సామాజిక దూరం పాటించకుండా...
Slider కడప

వైసీపీ నార్త్ అమెరికన్ అధికార ప్రతినిధి రత్నాకర్ ఆపన్న హస్తం

Satyam NEWS
రోజు కూలీ పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో వైసీపీ నార్త్ అమెరికన్ అధికార ప్రతినిధి రత్నాకర్ వారికి ఆపన్న హస్తం అందించారు. కడప జిల్లా...
Slider కడప

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే లు

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట లోని వివిధ ప్రాంతాల్లో పేద వారికి ఆదివారం వైసీపీ నేతలు కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి,...
Slider కడప

వైసీపీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట మండలం మందరం సీతారామ పురం లో రాష్ట్ర వైసీపీ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి తంబెల్ల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు....
Slider సంపాదకీయం

నగరి కమిషనర్ ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసా?

Satyam NEWS
ఆయన ఏదో పెద్ద నేరం చేశాడని కాదు. ఆయన కుంభకోణానికి పాల్పడ్డాడని కాదు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడని కూడా కాదు. మరి చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని రాష్ట్ర...
Slider కడప

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట పట్టణం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్, మీ నేస్తం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు రాజంపేట మాజీ శాసనసభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి పంపిణీ చేశారు. అకేపాటి...