26.7 C
Hyderabad
May 16, 2024 08: 33 AM
Slider ప్రత్యేకం

సచివాలయం లోని ఇద్దరు వాలంటీర్లు పరార్

#Mithilapuri Vuda Colony

విశాఖపట్నం పీఎం పాలెం పరిధిలో మిథిలాపురి వుడా కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న ఇద్దరు వాలంటీర్లు అదృశ్యమయ్యారు. వీరు గత కొద్దికాలం నుంచి ప్రేమించుకున్నట్లు తెలుస్తుంది. వీరిలో మహిళా వాలంటీర్ వివాహిత. ఆమె రెండు రోజులుగా కనిపించడం లేదని భర్త పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

తన భార్యను అదే సచివాలయానికి చెందిన వాలంటీర్ తీసుకు వెళ్లినట్లు అతను ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయం పై ఇద్దరు వాలెంటిర్లు విధులకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటామని సచివాలయ అడ్మిన్ తెలిపారు.

Related posts

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..

Satyam NEWS

గుజరాత్ పై గురి: ముడు పార్టీలు నువ్వా నేనా

Bhavani

దళిత యువకుల పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి 

Satyam NEWS

Leave a Comment