41.2 C
Hyderabad
May 4, 2024 16: 57 PM
Slider ముఖ్యంశాలు

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం

#Godavari Express train

హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు 3rd ఏసీ కోచ్ బి4 లో క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడం తో పొగలు వచ్చాయి. ఈ ఘటన ఖమ్మం విజయవాడ మధ్యలో బోనకల్ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది.దాంతో ఒక్క సారిగా రైలు నిలిపేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్ నెలకొంది.ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలు దేరింది.

Related posts

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ కు రాందాస్ ఆహ్వానం

Sub Editor

లోటస్ ఫీడ్ ది నీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నఅన్నదానం

Satyam NEWS

ఆస్తుల నమోదును పకడ్బందీగా చేపట్టండి

Satyam NEWS

Leave a Comment