టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో కీలక పరిణామం సంభవించింది. నిందితులను రిమాండ్ చేయాలని పోలీసులు చేసిన వినితిని ఏసీబీ న్యాయమూర్తి తిరస్కరించారు. లంచం ఇచ్చారనే ఆరోపణలు చేసినందున లంచంగా ఇచ్చిన డబ్బులు ఏవీ అని ప్రశ్నించారు న్యాయమూర్తి. లంచంగా ఇచ్చిన డబ్బులు చూపించినందున ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ PC యాక్ట్ ఈ కేసులో అప్లికెబుల్ కాదు అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. బ్రైబ్ అమౌంట్ లేక పోవటంతో రిమాండ్ ను ఏసీబీ న్యాయమూర్తి తోసిపుచ్చారు. 41crpc నోటీస్ ఇచ్చి విచారించాలని న్యాయమూర్తి సలహా ఇచ్చారు.
previous post