గుజరాత్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన హోం మంత్రి అమిత్ షా, తుఫాన్ కారణంగా తన పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. హోం మంత్రి త్వరలోనే తిరిగి పర్యటిస్తానని ప్రకటించారు.
previous post
next post