29.2 C
Hyderabad
May 18, 2024 12: 01 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

పాపం తమిళ సై: ఇక తెలంగాణ లో పని చేయడం కష్టం

Bhavani
తమిళ సై సౌందర రాజన్ తెలంగాణ లో ఇక గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేస్తున్నది. సహాయ నిరాకరణ చేస్తే ఫర్వాలేదు కొంత...
Slider సంపాదకీయం

ఆశ లావు పీక సన్నం: విఫలమైన ‘జాతీయ స్వప్నం’

Bhavani
జాతీయ రాజకీయాల్లో తమ తడాఖా చూపించాలనుకుని వచ్చిన చాలా మంది నేతలు ఇప్పుడు చతికిలబడి కూర్చుకొన్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి వారు కూడా కాంగ్రెస్ ను ఆలంబనగా చేసుకుని రాజకీయాలు నడిపి...
Slider సంపాదకీయం

జగన్ ప్రభుత్వంపై వై ఎస్ సన్నిహితుల అసంతృప్తి

Satyam NEWS
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదా? ఆయన పాలన పట్ల ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారా? ఈ ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతున్నాయి. వీటన్నింటికి సమాధానమా అన్నట్లు జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డికి...
Slider సంపాదకీయం

బీజేపీ…. బీఆర్ఎస్ మధ్యలో అన్నాచెల్లీ గేమ్

Bhavani
వైసీపీ నాయకులు ఆంధ్రా తెలంగాణ మళ్లీ కలవాలని ఆకాంక్ష వ్యక్తం చేయడం వెనుక ఆసక్తికరమైన వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఒక పథకం ప్రకారం చెప్పించుకుని దానికి ప్రతిస్పందనగా...
Slider సంపాదకీయం

సాయి రెడ్డికి ఘోర అవమానం దేనికి సంకేతం?

Bhavani
రాజ్యసభలో విజయసాయిరెడ్డికి జరిగిన ఘోర పరాభవంపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతున్నది. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ కు ఎంపికైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. విజయసాయిని వైస్ చైర్మన్ ప్యానెల్...
Slider సంపాదకీయం

షర్మిలకు మోదీ ఫోన్: మండిపడుతున్న జనసేన

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించిన ప్రధాని నరేంద్రమోదీ చర్యలపై జనసేన భగ్గుమంటున్నది. తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శిస్తున్న...
Slider సంపాదకీయం

వై ఎస్ కుటుంబంలో సఖ్యత కోసం మోడీ పెద్దరికం?

Satyam NEWS
వై ఎస్ కుటుంబంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దరికం వహిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తున్నది. వై ఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం సభ్యుల మధ్య మాటలు కూడా...
Slider సంపాదకీయం

ఎమ్మెల్యేలను చీకాకుపెడుతున్న ఐప్యాక్ సర్వేలు

Satyam NEWS
వెంటాడుతున్న ఐప్యాక్ ఉద్యోగులతో వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద చిక్కు వచ్చిపడింది. వైసీపీ ఎమ్మెల్యేలపై ఐప్యాక్ నిరంతర నిఘా వేసి ఉంచింది. ఎమ్మెల్యే ఎక్కడకు వెళ్తుతున్నారు? ఏం చేస్తున్నారు? నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉంటున్నారు? ఇలాంటి...
Slider సంపాదకీయం

40 మంది వరకూ సిట్టింగులకు టిక్కెట్లు గల్లంతు?

Satyam NEWS
ప్రస్తుతం ఉన్న 150 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో మొత్తం 27 మందికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు గల్లంతు అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే కొందరు మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు....
Slider సంపాదకీయం

వై ఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆ...