తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్ లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను రాజ్యసభ ఎంపీ...
ఖమ్మం మున్నేరు వరద ముంపుకు గురైన నిర్వాసితులకు ఖమ్మం దంసలావురం లోని కందగట్ల ఫంక్షన్ హాల్ నందు ఆర్ధిక సాయం చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. బాధితులను...
చంద్రయాన్- 3 విజయవంతం కావడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన దేశ, విదేశాలలో నివసిస్తున్న, స్థిరపడిన భారతీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఇది సువర్ణాక్షరాలతో లిఖించవలసిన చారిత్రాత్మక...
ఖమ్మం నగరంలోని మమత హాస్పిటల్ రోడ్ లో గల లకారం ట్యాంక్బండ్ వద్ద ఆ సంఘం జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
మున్నేరు ముంపు బాధితుల సహాయార్థం కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారథి రెడ్డి అందించినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మం నగరం, నగరం చుట్టుపక్కల ముంపుకు...
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రైతుబాంధవులు అని,వారి సుపరిపాలనలో రైతులకు ఎటువంటి కష్టం రాదని, ఎలాంటి నష్టం జరుగదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.పాపడ్ పల్లి-జాన్ పహాడ్ -మిర్యాలగూడ ప్రతిపాదిత రైల్వే లైన్...
కాపు కుల ఓట్లకు పెద్ద ఎత్తున గాలం వేద్దామని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వ రాజ్యసభలో చేసిన ప్రకటన పెద్ద అడ్డంకిగా మారుతున్నది. కాపు కులస్తులకు తామే ఛాంపియన్ లుగా చాలా కాలం...
రాజ్యసభలో విజయసాయిరెడ్డికి జరిగిన ఘోర పరాభవంపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతున్నది. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ కు ఎంపికైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. విజయసాయిని వైస్ చైర్మన్ ప్యానెల్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపిక అయిన రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు ఈ నెల 22 బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరు ఇద్దరూ గన్నవరం...