30.2 C
Hyderabad
May 17, 2024 18: 41 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

ఇది కొత్త రాజకీయం: నైతిక విలువలకు పాతర

Satyam NEWS
నైతిక విలువలు లేకుండా, సామాజిక కట్టుబాట్లు దాటిన వారిని కాపాడుకోవడమే కొత్త రాజకీయ నీతి అయితే అదే సిద్ధాంతాన్ని ఏపిలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. తన ప్రయివేటు పార్ట్ లను...
Slider సంపాదకీయం

జగన్ మనసులోని మాట బొత్సా నోటి వెంట….

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఈ విషయం అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ఆ రాష్ట్రం ఏం చేయాలి? ఏం చేయాలో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆర్ధిక ఇబ్బందులకు కారణం...
Slider సంపాదకీయం

Shocking News: తెలుగు సినిమా నిర్మాణం బంద్

Satyam NEWS
ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సినిమా టిక్కెట్ రేట్లను నియంత్రించాలని తీసుకున్న నిర్ణయం తెలుగు చలన చిత్ర పరిశ్రమను పగబట్టి వెంటాడుతున్నది. దీనికి తోడు కరోనా అనంతరం సినిమా ధియేటర్లు తెరుచుకున్నా కూడా...
Slider సంపాదకీయం

మద్యంపై మళ్లీ మారనున్న జగన్ ప్రభుత్వం పాలసీ?

Satyam NEWS
రాష్ట్రంలో మద్యం షాపులు మళ్లీ ప్రైవేటుకే అప్పగించేందుకు జగన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. మద్యం విధానంపై సుస్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు ‘ బ్యాక్ టు...
Slider సంపాదకీయం

రేగుతున్న వివాదం: అసలు అశోక స్తంభం కధ ఏమిటి?

Satyam NEWS
కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై నిర్మించిన అశోక స్తంభానికి సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. దీనిపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అసలు అశోక స్థంభం...
Slider సంపాదకీయం

Top Secret: గజ్వేల్ లో పోటీ చేస్తానని ఈటల ఎందుకు అంటున్నారు?

Satyam NEWS
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ కోట్లు ఖర్చు పెట్టినా సరే బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సారి తన నియోజకవర్గ మార్పు గురించి...
Slider సంపాదకీయం

జగన్ చేస్తున్న తప్పుల వల్లే చంద్రబాబుకు బ్రహ్మరథం

Satyam NEWS
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పరిపాలన తరువాత ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత మళ్లీ చంద్రబాబుకు మహత్తర అవకాశంగా మారింది. పరిపాలనాపరంగా చేసిన తప్పులే కాకుండా, ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకపోవడం, ప్రజలను కలవకపోవడం, ప్రజల ఇష్టాఇష్టాలతో...
Slider సంపాదకీయం

త్రిబుల్ ఆర్ తో యుద్ధంలో దిగజారిన భాషతో ట్వీట్లు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి అధికారంలో ఉన్న పెద్దల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆరోపిస్తున్న నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు పై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి దారుణమైన ట్వీట్లు...
Slider సంపాదకీయం

మహారాష్ట్ర బిజెపి: వ్రతం చెడ్డినా కూడా ఫలితం దక్కలేదు

Satyam NEWS
మహారాష్ట్రలో రాజకీయ గందరగోళ కాలం ముగిసింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, బిజెపి, తిరుగుబాటు శివసేన పక్ష నాయకుడు ఏక్‌నాథ్...
Slider సంపాదకీయం

అమ్మకానికి అమరావతి: వచ్చే నెలలోనే వేలం, ఎకరానికి ఎంతంటే?

Satyam NEWS
అమరావతిని అభివృద్ధి చేయడం మాట అటుంచి అమరావతి భూములను మాత్రం అమ్మేందుకు జగన్ సర్కార్ సిద్ధం అవుతున్నది. ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున భూములు విక్రయించనున్నట్లు చెబుతున్నారు. అమరావతిని ఎడారిగా, స్మశానంగా అభివర్ణించిన వై...