బూతులు తిడుతూ అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై న్యాయ చర్యలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సిద్ధమయ్యారు. రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా...
నైతిక విలువలు లేకుండా, సామాజిక కట్టుబాట్లు దాటిన వారిని కాపాడుకోవడమే కొత్త రాజకీయ నీతి అయితే అదే సిద్ధాంతాన్ని ఏపిలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. తన ప్రయివేటు పార్ట్ లను...
యువజన రైతు శ్రామిక పార్టీ (వైయస్సార్ ) కి, గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పర్యాయపదం పెట్టి పిలుస్తున్నారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్...