పూటుగా తాగాడు… తాగినోడు నోరు మూసుకుని వెళ్లవచ్చు కదా? అతను అలా చేయలేదు. పక్కనున్నోడ్ని కెలికాడు. దాంతో అతడు గొడ్డలితో ఒక్క వేటు వేశాడు. ఇంకేముంది తాగినోడు పాపం అమరుడయ్యాడు. చిత్తూరుజిల్లా ములకలచెరువు మండలం...
కరోనా రోగి ప్రాణం తీసేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ దయనీయమైన సంఘటన జరిగింది. కరోనా సోకి, వైద్యం కోసం వెళ్లిన ఓ వ్యక్తిని అక్కడికి పోండి, ఇక్కడికి పొండి అంటూ తిప్పారు. దాంతో...
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.3,200 కోట్లుగా ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల కోసం రూ.1,350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు...
వినాయక చవితి పండుగకు తిరుపతి నగరంలో ప్రధాన కూడళ్లలో భారీ విగ్రహాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ మేరకు నేడు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, నగర...
చిత్తూరు జిల్లాలో ఇటీవల కరోనాతో మృతి చెందిన సివిఆర్ న్యూస్ వీడియో గ్రాఫర్ పార్థసారథి కుటుంబానికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బండి సురేంద్ర బాబు పది వేల రూపాయలు పంపారు....
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన సెప్టెంబర్ 2వ తేదీన జరగబోతున్నది. ఒక నెల రోజుల ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో...
తిరుపతిలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా రోగుల సంఖ్యతో బాటు ఇప్పుడు సాంకేతిక సమస్య వచ్చిపడింది. కేంద్ర సర్వర్ తో అనుసంధానం కాలేకపోవడంతో తిరుపతి లోని కోవిడ్ సెంటర్ల సమాచారం ఎవరికి చేరడం లేదు....
10 సంవత్సరాలకు పైగా చాలీచాలని జీతాలతో తిరుమల తిరుపతి దేవస్థానాలలో ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పని చేస్తున్న 2300 మందికి కరోనా కష్టకాలంలో జీతాలు చెల్లించకపోవడం దారుణమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్...
చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని సంధ్య థియేటర్ వెనకవైపు నున్న పెద్దకాపు లేఅవుట్ లో గోడకూలి వ్యక్తి మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి పూజ బేకరీ నిర్వాహకుడు రత్నవేలు( 42)గా పోలీసులు గుర్తించారు....
లబ్దిదారులకు తక్షణమే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు బిజెపి జనసేన ఆధ్వర్యంలో రెండు గంటల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలో బిజెపి జనసేన పార్టీ లు నిరసన...