34.7 C
Hyderabad
May 5, 2024 01: 11 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

తిరుపతి భూ ఆక్రమణలపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి

Satyam NEWS
పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుపతిలో భూ మాఫియా పెట్రేగిపోతున్నదని తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఒక లేఖ రాశారు....
Slider చిత్తూరు

గంగిరెడ్డి కి వైసీపీ కి సంబంధం లేదా?

Satyam NEWS
ప్రశాంతమైన, పవిత్రమైన తిరుపతిలో భూ మాఫియా రెచ్చిపోతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. తాజాగా 2వ తేదీ రేణుగుంట రోడ్డులో గల బాలాజీ...
Slider చిత్తూరు

అమెజాన్ ద్వారా శ్రీ‌వారి క్యాలెండర్లు డైరీలు

Satyam NEWS
శ్రీ‌వారి భ‌క్తుల‌కు 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్ల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, వేగంగా అందించేందుకు పోస్ట‌ల్ డిపార్టుమెంటుతో పాటు అమెజాన్ సంస్థ‌తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు టిటిడి జెఈవో పి.బ‌సంత్‌కుమార్  తెలిపారు. టిటిడి డైరీలు, క్యాలెండర్లకు...
Slider చిత్తూరు

Road Accident: రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి

Satyam NEWS
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం కేవిపల్లి మం‍డలంలోని గ్యారంపల్లి కస్పా వద్ద ఈ ప్రమాదం జరిగింది.  పీలేరు నుంచి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి వైపు వెళ్తున్న ఓ మోటార్...
Slider చిత్తూరు

శ్రీవారి పింక్ డైమండ్ సంగతి ముందుగా తేల్చాలి

Satyam NEWS
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే పరమ పవిత్రమైన కానుకలను మంచి నీళ్లలా ఖర్చు పెట్టే కొంతమంది అధికారుల గుండెల్లో కాగ్ ఆడిట్ తో దడ ప్రారంభమైందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
Slider చిత్తూరు

ఒక వ్యక్తి ప్రాణం తీసిన ఆర్ ఎం పి డాక్టర్

Satyam NEWS
చేతకాని డాక్టర్ చేసిన వైద్యం ఒక మనిషి ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా ములకలచెరువు లో ఈ దుర్ఘటన జరిగింది. ఒక ఆర్ ఎం పి డాక్టరు నిర్వాకం తో వైద్యం వికటించి ఒక...
Slider చిత్తూరు

తిరుపతి స్విమ్స్ క్యాజువాలిటీలో బెడ్ల కొరత తీర్చాలి

Satyam NEWS
తిరుపతి స్విమ్స్ క్యాజువాలిటీ లో బెడ్ల కొరత పై టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేకంగా దృష్టిసారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్...
Slider చిత్తూరు

టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం

Satyam NEWS
క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన కిర‌ణ్ నాయుడు అనే వ్యక్తి టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదే ప్రాంతానికి చెందిన ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనే వ్యక్తి మోసపోవడంతో...
Slider చిత్తూరు

వైసీపీ ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్‌

Satyam NEWS
తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స...
Slider చిత్తూరు

పూతలపట్టు పాల డైరీలో అమ్మోనియా లీక్

Satyam NEWS
చిత్తూరు జిల్లా పుతలపట్టు మండలం M.బండపల్లి వద్ద హట్సన్ పాల డైరీ లో అమ్మోనియం టాంకర్ లీకైంది. ఈ ప్రమాదం లో 30మంది  కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో 5 గురి పరిస్థితి...