కొత్తరకం వైరస్ చైనాలో మరణ మృదంగం మోగిస్తోంది. మిడ్ చైనాలో చావకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ 41మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ వ్యాది లక్షణాలో మరో ఏడుగురు హాస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ..వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వుహాన్ నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ వైరస్ పదేళ్ల క్రితం హాంకాంగ్ లో కనిపించిందంటున్న అధికారులు..అక్కడ ఈ వ్యాది లక్షణాలతో 291మంది చనిపోయినట్టు చెబుతున్నారు.
previous post