27.7 C
Hyderabad
May 16, 2024 05: 43 AM
Slider కరీంనగర్

పేకాట స్థావరం పై దాడి పోలీసుల అదుపులో నలుగురు

pekata ,gambling

జగిత్యాల జిల్లా,మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం గ్రామ శివారులో మంగళవారం నాడు పేకాట ఆడుతున్నారనే సమాచారo మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఆరిఫ్అలీఖాన్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడుల సందర్భంగా పేకాట రాయుల వద్ద నుండి రూ.10,220 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని మల్యాల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సిఐ అరిఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ పేకాట,అక్రమంగా మద్యం,గుట్కా వ్యాపారం,చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే డయల్100,సంబందిత పోలీస్ స్టేషన్ కు,టాస్క్ ఫోర్స్ నెంబర్ 95504 87771కు సమాచారం ఇవ్వాలన్నారు

Related posts

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అంతా సిద్ధం

Satyam NEWS

శ్రీ రేణుక మాత ఎల్లమ్మ మొదటి వార్షికోత్సవం

Satyam NEWS

కరోనా తల్లికి పుట్టిన నవజాత శిశువు మరణం

Satyam NEWS

Leave a Comment