కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో శ్రీ రేణుక మాత ఎల్లమ్మ మొదటి వార్షికోత్సవ బోనాలు ఊరేగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మ వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెలించుకొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం