మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉన్న మొత్తం 5 మున్సిపాలిటీలు గెలుచుకున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు. అన్ని మునిసిపాలిటీలలో గెలుపుకు కృషి చేసిన ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బాణోత్ హరిప్రియ, రాములు నాయక్, సండ్ర వెంకట వీరయ్య, ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తాత మధు, నుకల నరేష్ రెడ్డి పార్టీ నియోజకవర్గ బాద్యులు, ఇంచార్జ్ లుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
previous post