33.2 C
Hyderabad
May 15, 2024 22: 54 PM
Slider హైదరాబాద్

మిథాని ఒవైసీ హాస్పిటల్ మధ్య ఫ్లై ఓవర్ ప్రారంభం

#ministerktr

హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధిపై ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) ద్వారా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకురాగా, నేడు మిధాని – ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ల మధ్య 1.365 కి.మీ పొడవుతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలి

Satyam NEWS

ప్రపంచ కార్మిక దినోత్సవం విజయవంతం చేయాలి

Satyam NEWS

ఐక్యతను చాటానున్న క్రీడలు

Bhavani

Leave a Comment