కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ సిఐ జగదీష్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. సిఐ అరెస్ట్ మరెంత మంది మెడకు చుట్టుకుంటుందోనని అధికారుల్లో...
హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయారు. ఓ భూమికి సంబంధించి రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా, కీసర ఎమ్మార్వో నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్...
లక్డీకపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయంలోని ఇద్దరు అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఓ ప్రయివేటు పాఠశాల యాజమాన్యం నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లోని శాంటా మారియా...