పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓటర్ల జాబితా పరిశీలన
ఏలూరు జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభించిన ఓటర్ల జాబితా పరిశీలన పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇంటింటా సర్వే కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ...