అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తాం
రాష్ట్రంలో అర్హులైనవారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం భైంసా పట్టణం కమలాపురం గుట్ట సమీపంలో డబుల్ బెడ్...