మహాపూజతో మొదలైన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో జరిగే ప్రతిష్ఠాత్మక నాగోబా జాతర లో నాగోబా రూపంగా భావించే నాగుపాము కనబడటం తో గిరిజనులు నాగోబానే ఆయూపంలో వచ్చాడని ఆనందం లో...
కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఈ అర్ధరాత్రి భూ ప్రకంపనలు నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. నదికి అటూ ఇటూ ఉన్న నల్గొండ, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో భూమి కంపించింది. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో...