చలికి అలమటిస్తున్న వారికి దుప్పట్ల పంపిణీ
చలికి అలమటిస్తున్న అభాగ్యులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది అనంతపురం జిల్లా అంబేద్కర్ రక్తదాన శిబిరం ట్రస్ట్. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ట్రస్టు సభ్యులు చలికి అలమటిస్తున్నవారికి, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు....