42.2 C
Hyderabad
April 26, 2024 17: 31 PM
Slider అనంతపురం

చలికి అలమటిస్తున్న వారికి దుప్పట్ల పంపిణీ

చలికి అలమటిస్తున్న అభాగ్యులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది అనంతపురం జిల్లా అంబేద్కర్ రక్తదాన శిబిరం ట్రస్ట్. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ట్రస్టు సభ్యులు చలికి అలమటిస్తున్నవారికి, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ ట్రస్టులో ఎక్కువ మంది విద్యార్ధులే ఉంటారు. సామాజిక బాధ్యతగా వారు తమకు తోచిన ఈ సాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం టీం నుంచి నజీర్ భాష, ఆనంద్, మురళీకృష్ణ, పీరా సాహెబ్, మంజు రక్తదాన శిబిర సభ్యులు పాల్గొన్నారు.

Related posts

‘గొడ్డలి వేటు’తో రాయలసీమలో కూడా వైసీపీ గల్లంతు

Satyam NEWS

త్వరలో రాజకీయాల్లోకి బాలీవుడ్ నటి కంగనా రనౌత్

Bhavani

తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు

Satyam NEWS

Leave a Comment