9న అనంతపురం నుంచి ఢిల్లీకి ‘కిసాన్ రైలు’
రైతుల దిగుబడులకు మార్కెటింగ్ ఊతమిచ్చేలా ‘కిసాన్ రైలు’ త్వరలోనే అనంత నుంచి ఢిల్లీకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 9వ తేదీన అనంత నుంచి వెళ్లే రైలును జూమ్...