ఎఒబి లో హైఅలర్ట్
మావోయిస్టు పిఎల్జియే వారోత్సవాలు ప్రారంభంకానున్న నేపధ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారపు సంతల్లో డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను ఏవోబీకి తరలించారు. ముందస్తుగా...