28.7 C
Hyderabad
April 28, 2024 05: 20 AM
Slider ముఖ్యంశాలు

ఎఒబి లో హైఅలర్ట్

#aob

మావోయిస్టు పిఎల్జియే వారోత్సవాలు ప్రారంభంకానున్న నేపధ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారపు సంతల్లో డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను ఏవోబీకి తరలించారు. ముందస్తుగా ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్‌టి‌సి  నైట్ హాల్ట్ సర్వీసులు నిలిపివేశారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లొద్దని నేతలకు పోలీసులు సూచించారు.

Related posts

జిల్లా “స్పంద‌న “లో బాదితులు వెర్స‌స్ అధికారులు…!

Satyam NEWS

విశాఖ-రాయపూర్ ఎన్.హెచ్ కు భూసేకరణపై చర్చ.!

Satyam NEWS

శక్తి కేంద్ర బూత్ ససక్తీకరణ సమావేశం

Satyam NEWS

Leave a Comment